Yearly Archives

2025

కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!!

గత సంవత్సరం కంటే 2. 23 కోట్లు అధికంగా హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 15: కొమురవెల్లి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఆదివారం ఆదాయ, వ్యయ

విదేశాలలో చదవాలనే దళిత విద్యార్థుల కల..

అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తాం : సీఎం చంద్రబాబుహ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో

SC వర్గీకరణ రిజర్వేషన్ చట్టం అమలు చేసిన తొలి రాష్ట్రం

SC వర్గీకరణ రిజర్వేషన్ చట్టం అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన రోజు.హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/Apr 14, 2025:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ (SC) వర్గీకరణ రిజర్వేషన్

ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. వాహనదారుడు మృతి

బ్రేకింగ్ న్యూస్ - హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. వాహనదారుడు మృతిన్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.హైదరాబాద్ - బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి.

ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం- 2025

అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు?హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్:ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్

15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం..

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

వాతావరణ శాఖ గుడ్ న్యూస్!!

అతివృష్టి లేదు.. అనావృష్టి లేదు..వర్షాలు చక్కగా కురుస్తాయి..!దేశ ప్రజలకు వాతావరణ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అనావృష్టి ఉండదు. అతివృష్టి ఉండదు. సాధారణ రుతుపవనాలతో మంచి వర్షాలుంటాయిని అంచనావేసింది. ఎల్నినో గానీ, లానినో గానీ ఏర్పడకపోవడం

12 సరికొత్త ఫీచర్లను చేసిన వాట్సాప్..?

మీ చాటింగ్, కాలింగ్ అనుభవాలను మరింత సూపర్ గా మార్చేయడానికి వాట్సాప్ రెడీ అయిపోయింది. గ్రూప్ చాట్స్‌లో మరింత ఈజీగా కనెక్ట్ అవ్వడానికి, ఆర్గనైజ్డ్‌గా ఉండటానికి ఈ అప్‌డేట్స్ చాలా హెల్ప్ చేస్తాయి.ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటంటారా, అందులో టాప్ మోస్ట్

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ఏప్రిల్ 13: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘వనజీవి’గా ప్రసిద్ధి చెందిన సామాజికవేత్త మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం..

హ్యూమన్ రైట్స్ టుడే : ‘వనజీవి’గా ప్రసిద్ధి చెందిన సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, ఈ