కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

Get real time updates directly on you device, subscribe now.

సంచలన తీర్పు: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
#humanrights
హ్యూమన్ రైట్స్ టుడే: సొంత కూతుర్ని హత్య చేసిన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోతే మండలంలోని మేకపాటి తండాకు చెందిన ఓ మహిళ, మానసిక స్థితి సరిగ్గా లేదన్న కారణంతో తన కుమార్తెను హత్య చేసింది. 2021లో ఇది జరగ్గా అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు నిన్న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment