పార్లమెంటు PAC సభ్యులుగా వీరికి అవకాశం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/మార్చి 22: పార్లమెంటు పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్  కు చెందిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరిలు ఎన్నికయ్యారు. ఈ కమిటీలోని 15 స్థానాలకు జరిగిన ఎన్నికకు మొత్తం 22 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఏడుగురు సభ్యులు పోటీ నుంచి తప్పుకోవడం తో 15 మంది సభ్యుల ఎన్నిక ఏకగీవ్రంగా జరిగింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment