పరీక్షల ఒత్తిడా లేదా వేరే ఏవైన కారణాలా?

Get real time updates directly on you device, subscribe now.

పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య?

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ మార్చి 01: హైదరాబాద్ –  చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు (17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయాడు.
పరీక్షల ఒత్తిడా లేదా వేరే ఏవైన కారణాలు ఉన్నాయా అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment