రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ న్యూఢిల్లీ /జనవరి 30: భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) రూ.10,000 కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు, ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామగ్రి కొనుగోలు చేయనున్నారు. వీటిని మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL), ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ (EEL) ఉత్పత్తి చేస్తాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment